మిధున రాశి ఈ వారం ఫలాలు
17-5-2020 నుండి 23-5-2020 వరకు
( మృగశిర 3,4 పాదములు , ఆరుద్ర 1,2,3,4 పాదములు, పునర్వసు 1,2,3 పాదములు )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ఈ వారము వీరికి బాగాలేదు.
# ధనం విషయములో మంచి వార్త
వింటారు.
# ప్రయాణాలు జాగ్రత్త అవసరం.
# విద్యార్దులకు చదువు పట్ల
శ్రద్ద పెరుగును . స్థిరాస్తులు విషయంలో మంచి వార్త వింటారు.
# సంతానం, ప్రేమ వ్యవహారాలు అనుకూలం.
# వ్యాపారము లో చిక్కులు.
కుటుంబములో కలతలు.
# ఉద్యోగులకు అనుకూలము.
# దుర్గ సప్త సతిని రహు
కాలములో చదువవలెను.
***మంగళం మహాత్***
0 Comments