పెడుతుంటాము దానికి గల కారణం దేవతలు వారికి ప్రీతిగల
పదార్దములు
పెట్టడం ద్వార మన సంకల్పము ( కోరికను పూజా విధానములో
వ్యక్తపరచడం)
సిద్దించుట కొరకు.
వినాయకుడు – ఉండ్రాళ్ళు ,
కుడుములు
సరస్వతి దేవి – పప్పు బెల్లం
దుర్గాదేవికి –
చిత్రాన్నం, పులిహోర
శివుడు – చిమిలి (
నువ్వులతో )
శ్రీ మహావిష్ణువు –
చక్కర పొంగలి
సుబ్రహ్మణ్యస్వామి –
పాలు బెల్లం కలిపినా పాయసం.
శ్రీ మహా లక్ష్మి – కొబ్బరి
పాలతో చేసిన పాయసం , బూరెలు
శ్రీ కృష్ణుడు – అటుకులు
బెల్లం
శ్రీ రాముడు – పానకం ,
వడపప్పు
శ్రీ సత్యనారాయణ స్వామి –
గోడుమరవ్వతో చేసిన హల్వా.
శ్రీ వెంకటేశ్వర స్వామికి – నెయ్యితో చేసిన భూంది
లడ్డు , దద్దోజనం
ఆంజనేయుడు – అప్పాలు , అరటిపళ్ళు
పార్వతీదేవికి – పాలతో చేసిన పాయసం
షిరిడి సాయి – జొన్న రొట్టెలు , గోధుమ రొట్టెలు
శ్రీ రాజరాజేశ్వరి దేవి – చెరకు రసం , చెరకు
ముక్కలు
శ్రీ కాళికాదేవి – మినప
గారెలు
సూర్యనారాయణ స్వామి-
క్షిరాన్న్నం , పాయసం
చంద్రుడు – వెన్నపూస ,
పాలకోవా
కుజుడు - కోవాతో చేసిన
బూరెలు
భుదుడు - పెసలతో చేసిన వంటకాలు
గురుడు – సెనగలతో చేసిన
వంటకాలు
శుక్రుడు – ఆవుపాలతో చేసిన పాయసం
శని – నువ్వులతో ( ముడి) చేసిన చిమిలి లేదా
నువ్వులు (ముడి ) బెల్లం.
రాహువుకు – మినుములతో చేసిన వంటకాలు
కేతువు – ఉలవలతో చేసిన వంటకాలు
శ్రీ కృష్ణ భగవానుడు గీతలో చెప్పిన మాట .....
భక్తుడు సమర్పించేది పుష్పం, పత్రం , ఫలం ,తోయం ఏదైనా కావచ్చు స్వికరిస్తాను అని
చెప్పాడు. నైవేద్యముగా పెట్టే పదార్ధము కన్నా భక్తి ప్రదానము. ఇది నేను భగవంతుడు -
భక్తుడు అనే భక్తి రచనలో వివరించాను. భగవంతుడిని ప్రసన్నము చేసుకోడానికి భక్తి ,
నమ్మకం ముఖ్యం.
0 Comments